చారిత్రకంగా పరిశీలిస్తే
విజయనగర
సామ్రాజ్యానికి
ఈ
ప్రాంతానికి
విడదీయరాని
సంబంధం
ఉంది.
ఈ
ప్రాంతాన్ని
" పెన్నబడిసీమ"
అని
విజయనగర
కాలంలో
పిలిచేవారట.
ఇక్కడికి
దగ్గరలో
ఉన్న
గుత్తికోట
విజయనగర
చక్రవర్తుల
ఆదీనంలో
ఉండేది.
వీటన్నింటిని
బట్టి
విజయనగర
చక్రవర్తుల,
విజయనగర
పాలకుల
ఉద్యోగులు,
సామంతులుగా
ఈ
ప్రాంతాన్ని
పరిపాలించిన
పెమ్మసాని
వంశం
వారు
ఈ
ఆలయాభివృద్దికి
విశేషంగా
కృషి
చేయడంతో
పాటు
స్వామి
వారిని
సేవించి
తరించినట్లు
చారిత్రిక
ఆధారాలవల్ల
తెలుస్తుంది.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి